Home » destroyed
అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంద�
రంగారెడ్డి జిల్లాలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండికాష్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�
1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మిరాజ్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. మెరుపుదాడులతో బీభత్సం చేశాయి. సరిహద్దుల్లోని ఉగ్రశిబిరాలపై బాంబులతో విరుచుకుపడి.. నామరూపాల్లేకుండా చేశాయి. దాడిని కొందరు వీడియో తీశారు. పాక్ నుంచి ఇవి బయటకు �
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని రిటైర్డ్ ఉద్యోగి ధ్వంసం చేశాడు.