Details

    ఇట్టే తెలుసుకోవచ్చు : రైలు సమాచారం కోసం ప్రత్యేక యాప్

    November 2, 2019 / 03:50 AM IST

    రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. రైళ్ల సమయ పాలనపై ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం లభించనుంది.

    ఫ్రీక్వెంట్ ఫ్లయర్ : విదేశీ పర్యటనకు రాహుల్…బీజేపీ విమర్శలు

    October 31, 2019 / 11:34 AM IST

    కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విదేశాలకు ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రాహుల్‌ ధ్యానం చేసుకునేందుకు తాను తరచుగా వెళ్లే ప్రాంతానికి వెళ్లార�

    మారేడుమిల్లి బస్సు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా

    October 15, 2019 / 09:40 AM IST

    తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మారేడుమిల్లి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అత్యవసర చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారు

    ఇప్పుడు 15 లక్షలు వేస్తారా :  భారత్ కు బ్లాక్ మనీ అకౌంట్ వివరాలు ఇచ్చిన స్విస్

    October 7, 2019 / 11:27 AM IST

    స్విస్ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ అకౌంట్స్ రన్ చేస్తున్న భారతీయుల వివరాలు మొదటిసారిగా భారత్ కు అందాయి. నల్లధనానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య… ఇన్ఫోమేషన్ ఫ్రేమ్‌వర్క్ య�

    నేడే విడుదల.. స్విస్ గుట్టు రట్టు: నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు

    September 1, 2019 / 02:48 AM IST

    స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న భారతీయుల బండారం బట్టబయలు కాబోతోంది. భారత కుబేరుల బ్లాక్ మనీ వివరాల గుట్టు రట్టు కాబోతోంది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని ఖాతాల గోప్యతకు తెరపడుతుంది. రెండు దేశాల మధ్య కుదిర�

    గోవిందా..గోవిందా : తిరుమలలో తెప్పోత్సవ వైభవం

    March 17, 2019 / 02:16 AM IST

    తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవోపేతంగా మొదలయ్యాయి. మార్చి 16వ తేదీ శనివారం సాయంత్రం 6 టలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాఢవీధుల గుండా పుష్కరిణి వద్దకు ఊరేగింపు చేరు

    స్పెషల్ స్టేటస్ ఇచ్చారు : నామినేషన్ లో సోషల్ మీడియా వివరాలు

    March 11, 2019 / 05:04 AM IST

    ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడ�

    మెరుపు దాడుల వాస్తవాలు వెల్లడించాలి

    February 28, 2019 / 04:05 PM IST

    పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జ�

    కేటీఆర్ ఎన్నికల ఖర్చు రూ.7.75 లక్షలు

    February 22, 2019 / 03:49 AM IST

    హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్

10TV Telugu News