Home » Details
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇక రిఫ్రెష్ కానున్నారు.
వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట.
ఈ పథకం కింద ఆరు కేటగిరీల్లో రాయితీలను అందిస్తారు.
ఏమైనా జమ్మలమడుగు ఆధిపత్య జగడం.. ఇప్పుడు వైసీపీని ప్రమాదంలో పడేసేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
CREDAI: వీకెండ్స్లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ప్రాపర్టీ షో నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
పేపర్ లీకేజ్ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-21) మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది. అందులో ప్రధానమైన రైతు రుణమాఫీ కోసం రూ. 6
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా
ఏపీ మాజీ మంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇవాళ(ఫిబ్రవరి-20,2020)మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.87 లక్షలు పెరిగాయని లోకేష్ తెలిపారు. చంద్రబాబు మొత�