Develop

    భారత్ లో మొట్టమొదటి సారి : COVID-19 పరీక్షల శాంపిల్స్ సేకరణకు WISK రూపొందించిన కేరళ వైద్యులు

    April 7, 2020 / 12:17 AM IST

    COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.

    కరోనాను ఎదుర్కోవడానికి నానోమెటీరియల్‌ను అభివృద్ధి చేసిన చైనా 

    March 30, 2020 / 01:26 AM IST

    ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.

    కరోనా జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది.. అసలైనది ముందుంది

    February 23, 2020 / 11:12 AM IST

    దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్ ప్రొడెక్ట్ షాప్, నిర్మాణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వేగంగా సం

    వారు దేశ ద్రోహులు కారు..జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

    February 15, 2020 / 10:57 PM IST

    విమర్శల నోరు నొక్కి..ప్రజల మనస్సులో భయాందోళనలు కలిగిస్తే..వ్యక్తిగత స్వేచ్చ, రాజ్యాంగ విలువలను హరించేదాక వెళుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు వ్యతిరే

    కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన హాంకాంగ్

    January 29, 2020 / 01:34 PM IST

    చైనాలోని వూహాన్ సిటీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు లేకపోవడం,మరోవైపు చైనాలో 6 వేల మంది ఈవైరస్ బారిన పడటం,132మందిప్రాణాలు కోల్పోడంతో అందరూ టెన్షన్ ప�

    తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి : మంత్రి  ఆదిమూలపు సురేశ్

    December 19, 2019 / 10:27 AM IST

    నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

    తెలంగాణ ఊటీగా అనంతగిరి

    November 14, 2019 / 03:36 AM IST

    అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తామని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం (నవంబర్ 13, 2019) మంత్రులు, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్, జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్

    నో సౌండ్ నో పొల్యూషన్ : ఆటోకు పోటీ E-త్రీ వీలర్

    September 19, 2019 / 04:54 AM IST

    రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల వినియోగం.. ప్రమాదంగా మారుతున్న కాలుష్యం.. అనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు. వెరసి E-వాహనాల వినియోగం అవసరంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో అంతా E-వాహనాలదేనని అంటున్నారు వాహనాల విశ్లేషకులు. సౌండ్ పొల్యూషన్, �

    హైదరాబాద్ సైంటిస్టుల ఘనత : చేపల నుంచి కృతిమ చర్మం, అవయవాలు

    August 27, 2019 / 09:59 AM IST

    ఐఐటీ హైదరాబాద్ కి చెందిన సైంటిస్టులు అద్భుతం చేశారు. చేప వ్యర్థాలు, చర్మం నుంచి స్టెమ్ సెల్స్(కణాలు), కొలాజెన్ తయారు చేశారు. స్టెమ్స్ సెల్స్ ద్వారా కృతిమ చర్మం,

    యాప్ వాటర్ మీటర్ : అభినందించిన కేటీఆర్

    May 11, 2019 / 03:19 AM IST

    ఒక రోజు మీకు ఎన్ని నీళ్లు కావాలో సెలక్ట్ చేసుకోండి..అంతే నీళ్లు వస్తాయి. ఒక యాప్ ద్వారా ఇది సాధ్యమౌతుంది. దీనివల్ల నీటి వృధాను అరికట్టవచ్చు. దీనిని రూపొందించిన వారు వేరే దేశానికి చెందిన వారు మాత్రం కాదు. తెలంగాణ వాసి. వాటర్ మీటర్ రూపొందించిన ఈ

10TV Telugu News