Home » Development
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చ
cm jagan special status: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. హోదాతోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం జగన్ ..విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇ�
Amit Shah ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా ఆదివారం(డిసెంబర్-27,2020)మణిపుర్కు వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్ పర్యటనలో హప్తా కాంగ్జీబంగ్లో పలు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ఇంఫాల్ లో నిర్వ
Modi at Aligarh Muslim University centenary celebrations ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న AMUపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. AMUని”మిని ఇండియా”�
CM KCR to Siddipet : సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడతారు. ముఖ్యమంత�
PM Modi focus corona vaccine : కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. వ్యాక్సిన్ డిప్లమసీని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. దేశాన్ని వ్యాక్సిన్ తయారీహబ్ గా మార్చాలని భావిస్తున్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుకునే వ్యూహ�
Hushar Hyderabad With KTR Event: ఆరేళ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎలాంటి మత ఘర్షణలు, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. తాను చదువుకునే రోజుల్లో హైదరాబాద్లో కర్ఫ్యూల కారణంగా సెలవులు వచ్చేవని గుర్తు చేశారు మంత్రి. టీఆర్ఎస్ ప్రభుత్వం అ�
telangana new revenue act 2020 : మురికివాడల్లో నివాసం ఉంటున్నపేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా..తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్రమ లేవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంది. కేవలం రూ. 5 రుసుం చెల్లిస్తే..సర�
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ బాంబు పేల్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో డ్రగ్స్ వాడుతున్న 25 మంది బడాబాబుల పేర్లు బయటపెట్టినట్టు సమాచారం. అందులో నటుల�