-
Home » Development
Development
2047 నాటికి వికసిత్ భారత్.. ఎంపీలు, శాసనసభ్యుల పాత్ర ఏంటి?
దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి కేంద్రం-రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం, సంస్థల మధ్య ఐక్యత చాలా అవసరమన్నారు. పాలసీల అమలులో శాసనసభ్యుల పాత్ర మరింత బలంగా ఉండాలని ఆయన సూచించారు.
కేంద్రం, రాష్ట్రాలు టీం ఇండియాలా కలిసి పనిచేస్తే.. ఏ లక్ష్యం అసాధ్యం కాదు: నీతి ఆయోగ్ లో ప్రధాని మోదీ
నీతి ఆయోగ్.. అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
Bhupal Reddy : 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని నల్గొండ.. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో రూపురేఖలు మారిపోయాయి : ఎమ్మెల్యే కంచర్ల
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. నల్గొండ వంటి ప్రాంతానికి ఐటీ హబ్ తీసుకవచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు.
Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్
ఒక్క తరం చదువుకుంటే... ఆ తరువాత వచ్చే వారు ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తారు. పిల్లలు బాగా చదవుకోవాలి. ప్రపంచం పోటీ పడే విధార్ధులను మన టీచర్లు తయారు చేశారు. అమెరికాలోను సమస్యలున్నాయి..అక్కడా పేదవారున్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందాం..ఎవరో వచ్చి
Chandra Babu : ఒకప్పుడు సెల్ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు
భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.
KTR: పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్రాన్ని కోరిన కేటీఆర్
హైదరాబాద్, వరంగల్తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేదంటే స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణపై కేంద్�
Hyderabad Nims Hospital : నిమ్స్ హాస్పిటల్ ఆధునీకరణకు రూ.1,571 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ కోసం ఎర్రమంజిల్లో.. ఆర్ అండ్ బీకి చెందిన 32 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఆర్ అండ్ బీ భూమిని కేటాయించడంతో పాటు.. భవన నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆస్పత్రి విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.1,571 కోట్ల రూపాయలను మంజ
Telangana : రాష్ట్రాభివృద్ధికి కృషి చేయటంలో అధికారులు,నాయకులు రిలాక్స్ అవ్వొద్దు : సీఎం కేసీఆర్
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయటంలో అధికారులు,నాయకులు రిలాక్స్ అవ్వొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.వనపర్తి జిల్లాకేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎంప్రారంభించారు
Joined The YCP : వైసీపీలో చేరిన టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు
టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ముఖ్య నేతలు పార్టీలో చేరారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.
Telangana Assembly : ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్రాభివృద్ధి కోసమే : మంత్రి కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని స్పష్టంచేశారు.