Home » Development
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్స్టోన్, కేకేఆర్తో పాటు ప్రైవే�
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప
ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�
రాష్ట్రంలో అత్యుత్తమ స్థాయిలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ చర్చించబోతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి-2,2020)కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఇవాళ ఢిల్లీలో మేనిఫెస్టోని విడుదల చేశారు. మ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన
ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక
ఏపీ రాజధానిగా విశాఖ బెస్ట్ ఆప్షన్ అని జీఎన్ రావు అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఒక్కటే మెట్రోపాలిటన్ నగరం అన్నారు. ఇక తుఫాన్ల విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్లు రావడం కామన్ అన్నారు. కాగా, వ