Development

    మళ్లీ అలా మాట్లాడవద్దు : మేనకాగాంధీకి ఈసీ వార్నింగ్

    April 29, 2019 / 12:19 PM IST

    కేంద్ర మంత్రి మేన‌కా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా  గ్రామాల‌ను ఏ,బీ,సీ,డీ కేట‌గిరీలు విభ‌జించి అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌ని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్

    మోడీ కులం తెలియదు…అమేథీ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది

    April 28, 2019 / 11:03 AM IST

    కేంద్రమంత్రి,అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. అమేథీలో మీడియా సాక్షిగా స్మృతీ డబ్బులు,శారీలు,షూస్ పంచుతూ ఓటర్లను  ప్రలోభ పెడుతున్నారని ప్రియాంక విమర్శించారు.లోక్ సభ ఎన్ని�

    ఎంజాయ్ చేసి పారిపోతున్నాడు : రాహుల్ పై స్మృతీ ఇరానీ ఫైర్

    April 4, 2019 / 04:11 PM IST

    కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�

    కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

    April 1, 2019 / 01:23 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

    నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

    March 30, 2019 / 05:34 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

    అనుకున్నదొక్కటి..అయినదొక్కటి : కేజ్రీవాల్ సభలో ఖాళీ కుర్చీలు

    February 24, 2019 / 02:16 PM IST

    చండీగఢ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది.చండీగఢ్ లో  ఆప్ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆదివారం ప్రజలు వస్తారని భావించిన ఆప్ నేతలు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఖాళీ కుర్చీలు ద

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    ఏపీ బడ్జెట్ : రాష్ట్రాభివృద్ధి లక్ష్యం

    February 5, 2019 / 06:33 AM IST

    రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల

    మోడీ కీలక వ్యాఖ్యలు : మళ్లీ నేనే ప్రధాని

    February 3, 2019 / 09:55 AM IST

    రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా

    అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు

    February 1, 2019 / 02:28 PM IST

    హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

10TV Telugu News