Home » devotees
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా లో ఇవాళ నిర్వహించిన దసరా ర్యాలీలో ప్రమాదం చోటుచేసుకుంది
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు,
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణం, విద్యుత్ తోపాటు వాటర్ వర్క్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
కేరళ శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మండల-మకరవిళక్కు సందర్భంగా రోజుకు 25 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బడుగుబలహీన వర్గాలకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది టీటీడీ.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి.
తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు.
తిరుమల భక్తులకు కొత్త కష్టాలు
ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, మరో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్ల్లో బస చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల న
దసరా మహోత్సవాల నుంచి సామాన్య భక్తులకు మల్లిఖార్జున స్వామి వారి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది.