Home » devotees
తిరుమలలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనులను టీటీడీ యుద్ధప్రాతిపదికన చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేసింది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునరుద్ధరణపై నిపుణుల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.
జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో..
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపు తప్పి దూసుకొచ్చింది.
తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెల
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది.
భారత్లో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ