Home » devotees
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతానికి చెత్తగా కనిపిస్తున్నా...రాబోయే రోజుల్లో ఆ ప్రాంతానికి ముప్పుగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భక్తులు పారేస్తున్న చెత్తతో పర్యావరణ కాలుష్యంతో కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైఫరిత్యాలు సంభవిస్తున్నాయని �
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా..(TTD Condemns Paripoornananda Allegations)
వీఐపీల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించొద్దని మంత్రి చెప్పారు. వేసవిలో ఇబ్బందులు కలగకుండా..
కొత్త మంత్రికి.. కాళహస్తిలో చేదు అనుభవం
శ్రీరామ శోభాయాత్రకు గ్రీన్ సిగ్నల్
లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొండపైకి వెళ్లడానికి, తిరిగి కిందకు రావడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు.
భక్తులు ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వీలుగా ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ ద్వారా సేవా టికెట్లను విక్రయించింది.
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.