Home » devotees
మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది పర్వదినం రోజు సుప్రభాత సేవ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మ
మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు.
గుజరాత్లోని సూరత్ పట్టణంలో రామ్నాథ్ శివ్ గేలా అనే శివుడి దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుడికి బతికున్న పీతల్ని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భక్తులు శివ లింగానికి
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరాడు. భారీగా భక్తులు పోటెత్తారు.
తెలుగు రాస్ట్రాల్లో ఆలయాల్లో కలకలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
ఆదివారం అయోధ్యను దాదాపు 50 లక్షల మంది సందర్శించబోతున్నారు. ఒక్కరోజే ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో జమ్మూ కశ్మీర్లోని త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణో దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో చల్లగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. 2023 సంవత్సరం ఎంటర్ అవుతున్న క్రమంలో భక్తలు వైష్ణోదేవి అమ్మవారిని �
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని స్పష్టంచేశారు ఎస్పీ.