Home » devotees
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులు దొరకనున్నాయి.
తిరుమలలో మందుబాబుల హల్చల్
ధర్మశాస్త, మణికంఠుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం జులై 17వ తేదీన తెరుచుకోనుంది.
తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసింది టీటీడీ. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Yamunotri Shrine హిందువులు పవిత్రంగా భావించే ‘చార్ధామ్’ దేవాలయాల్లో ఒకటైన యమునోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. అక్షయ త్రితియ సందర్భంగా.. కర్కాటక లఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12.15 నిమిషాలకు పూజారులు, అధికారులతో సహా 25 మంది సమక్షంలో ఆలయ
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వెలుసుబాటు కల్పించింది.
కరోనా ప్రభావం మనుషులపైనే కాకుండా దేవాలయాలపై కూడా పడుతోంది. వైరస్ సెకండ్ వేవ్ విజృంభణతో ఆలయ అర్చకులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో దర్శనాలపై ఆంక్షలు తప్పడం లేదు.
హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు వెల్లువలా తరలిరావడంతో...కరోనా నిబంధనలు అమలు చేసే వీలులేక పోలీసులు చేతులెత్తేశారు.
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.