Home » devotees
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
దేవుడి ప్రసాదం కావాలంటే కచ్చితంగా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్తేనే లభించేది. కానీ తెలంగాణ దేవాదాయశాఖ మాత్రం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆశేష భక్తజన సందోహం మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ్గా సాగింది. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబికలకు వేదమంత్రాల నడుమ పురోహితులు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపించారు.
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఓం నమః శివాయ... అన్నంతనే చాలు... అన్ని పాపాలు తొలగిపోతాయంటారు... ముక్కంటీ... భోళా శంకరుడు.... ఈశ్వరుడు... శివుడు... ఇలా పేరు ఏదైనా సరే... భక్తుల కోరికలు తీర్చే పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
good news for tirumala devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం (ఏప్రిల్ 14) నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించింది. అయితే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి
restrictions on devotees going to Srisailam : నల్లమల్ల అగ్నిప్రమాదం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే భక్తులపై ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే శివస్వాములు అటవీ ప్రాంతంలో ఎక్కడా చలిమంటలు వేయకూడదని ఫారె
Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అ
Arasavalli Temple : రథసప్తమి సందర్భంగా భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి �