Home » devotees
మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని
తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడం ..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో ఎండ వేడిమి నుంచి భక్తులు ఉపశమనం పొందారు.
జనవరి 22న జరిగిన రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం తరువాత గడిచిన 11 రోజుల్లో దాదాపు 25లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా.. భక్తుల నుంచి కానుకలు రూపంలో
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. కల్కాజీ ఆలయంలో అర్థరాత్రి సమయంలో కచేరి జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళా భక్తురాలు
పొన్నాంబలమేడుపై మూడుసార్లు దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనంతో శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగాయి.
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వరుస సెలవులతో భారీ సంఖ్యలో ప్రజలు దేవాలయాల్లో స్వామి,అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు.