Home » dgca
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.
శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
విమానం బయల్దేరానికి రెడీగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. యానౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.. పైలట్ రెడీగా ఉన్నాడు..
బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేస�
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.
స్పైస్జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
క్రూ సిబ్బంది అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శనివారం దాదాపు 45 శాతం ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు మాత్రమే సరైన సమయానికి రాకపోకలు కొనసాగించాయి. మిగతా ఇండిగో విమానాలు అన్నీ ఆలస్యంగా రాకపోకలు జరిపాయి.
విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.
సరైన శిక్షణ పొందకుండానే విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఇలాంటి పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూ. 5 లక్షలు జరిమానా విధించింది