Home » DGP Mahender Reddy
telangana state dgp : ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటిస్తున్నారు. వాజేడు – వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంప్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల సమా�
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, స�
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.
సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల సమ్మె కొనసాగనున్న క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుక�
గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.