-
Home » dharma reddy
dharma reddy
తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్డేట్స్ మీద అప్డేట్స్.. ఈ ఆధారాలతో ఇరికిపోయేదెవరు?
నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా సంస్థ డైరెక్టర్లు విపిన్ జైన్, పామిల్ జైన్లను కూడా సిట్ విచారిస్తోంది.
టీటీడీలో ప్రకంపనలు.. మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు నోటీసులు
గోవిందరాజ స్వామి సత్రాలు కూల్చివేతకు ఆర్ అండ్ బీ అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.
దువ్వాడతో వైఎస్ జగన్ రాజీనామా చేయించాలి, టీటీడీలో అక్రమాలపై విచారణ- మంత్రి ఆనం
అసిస్టెంట్ ఉద్యోగం చేసిన శాంతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? విల్లా కొనుక్కోవాలని కమీషనర్ ని పర్మిషన్ అడిగింది.
ఏపీకి డెప్యుటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.
నవంబర్ 10న తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ ఆన్ లైన్ టికెట్లు విడుదల
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.
Dharma Reddy: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం.. భక్తులు ఇలా సేవలు వినియోగించుకోవాలి
తిరుమల-తిరుపతి మధ్య ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు 2000 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు.
TTD Eo Dharma Reddy: భక్తులకు ఇబ్బందులు రానివ్వం.. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం ..
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు
కీసర ఎమ్మర్వో కేసు : ధర్మారెడ్డి కుటుంబం ఏమంటోంది ? కేఎల్ఆర్ ఏమంటున్నారు ?
Keesara MRO case : కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు మలుపులు తిరుగుతోంది. జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం, బెయిల్పై విడుదలైన ధర్మారెడ్డి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ కేసులో పెద్దపెద్ద నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్
జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాలు
జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్