Home » Dharmavaram
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తోంది. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇంతవరకు వ్యాక్సిన్
కరోనా..కరోనా..ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రతి రంగంపై ఈ వైరస్ ఎఫెక్ట్ పడిపోయింది. ఆర్థిక రంగంపై ప్రభావం చూపెడుతోంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దేవుడిపై కూడా దీని ఎపెక్ట్ పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే..వెను
వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్న విద్యార్ధినిలు ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్ధినిలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. స్కూలుకని వెళ్లిన ఈ ముగ్
ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో జరిగిన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అక్కడకక్కడ ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ – వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఘర్షణ పడుతుండడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది.
ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ టైంలో అధికారపక్షమైన టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుత�