Home » Dharmavaram
వ్యాపారుల దుస్తులు తీసివేసి, అవినాష్ దాడి చేశారు. పట్టు చీరల వ్యాపారులపై అవినాష్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Kethireddy Venkatarami Reddy : ఇది.. కేవలం ఇద్దరి మీద జరిగిన దాడి కాదని, చేనేత వ్యవస్థపై జరిగిన దాడి అని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు.
ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని..కేతిరెడ్డి వద్దు బాబు వద్దు అంటున్నారు. పవన్ లా 100 మంది బౌన్సర్లతోను.. చంద్రబాబులా హై సెక్కురిటీతో నేను తిరగడంలేదు.. సింగిల్ గా వెళుతున్నా
చివరకు బాధితుడు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో బాధితుడిని పరిశీలించిన వైద్యులు షాక్ కు గురయ్యారు.
ధర్మవరంలో ఏ రైతుకి అన్యాయం జరుగనివ్వనని స్పష్టం చేశారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులకు కూడా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల పరిహారం ఇప్పించానని తెలిపారు.
ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.
RTC Bus Incident: ధర్మవరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. బాలుడిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్క్లబ్ లో ఈ రోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు బాకరాపేట ఘాట్రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.