died

    భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

    September 5, 2019 / 07:08 AM IST

    భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్‌ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికం

    బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటన : 23కు చేరిన మృతుల సంఖ్య

    September 5, 2019 / 03:41 AM IST

    పంజాబ్ లో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 23 కు చేరిన మృతుల సంఖ్య చేరింది.

    బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

    September 4, 2019 / 12:05 PM IST

    పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా 13మంది చనిపోగా 30మందికి పైగా గా�

    బైక్‌ను ఢీకొట్టిన లారీ : తల్లి, కొడుకు మృతి

    September 4, 2019 / 08:35 AM IST

    మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.

    కడుపులోకి దూసుకెళ్లిన రాకెట్ : వేదికపైనే సింగర్ సజీవదహనం

    September 3, 2019 / 07:50 AM IST

    ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మ్యూజికల్‌ షోలో ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌ దుర్మరణం పాలయ్యారు.

    భవనం గోడ కూలి ఇద్దరు మృతి

    September 3, 2019 / 02:59 AM IST

    విశాఖ నగరం దాబా గార్డెన్స్ ప్రాంతంలో వినాయకచవితి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపడింది. తవ్వకం పనుల్లో ఉన్న ముగ్గురు కూలీలపై మట్టిపెల్లలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్ రావు, శివలు అక్కడికక్క�

    పందిని ఢీకొన్న కారు.. ఎఎస్సై మృతి

    August 30, 2019 / 01:13 PM IST

    నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని ఢీకొని కారు బోల్తా పడడంతో ఓ ఎఎస్సై మృతి చెందాడు.

    అనాథగా పూర్తయిన పూజారి అంత్యక్రియలు.. ఆ తర్వాత ఇంట్లో చూస్తే డబ్బు మూటలు

    August 29, 2019 / 05:16 AM IST

    ఆయనో పేద పురోహితుడు.. 30ఏళ్ల పాటు పౌరోహిత్యం చేసి మంగళవారం(27 ఆగస్ట్ 2019) తుదిశ్వాస విడిచాడు. అయితే ఆయనను చివరి చూపు చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఆయన బంధువులు, పిల్లలు.. ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంతో చివరకు స్థానికులే పురోహితుడి మృతదేహాన్ని బంధ�

    విషాదం : ఈతకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం

    August 27, 2019 / 11:01 AM IST

    కంచికచర్ల : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుజ్జర్లంక గణేశ్‌ (8), శ్రీమంతు (5), గౌతమ్‌ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథ

    అరుణ్ జైట్లీ కన్నుమూత

    August 24, 2019 / 07:11 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ మృతి చెందారు.  ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవ

10TV Telugu News