Home » died
అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(ఆగస్టు-22,2019) తెల్లవారుజామున కన్నమూశారు. స్వస్థలం.. వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో ఆమె తుది శ్వాస విడిచ
గోవా బీచ్లో విషాదం నెలకొంది. సముద్ర అలలు ఓ వైద్యురాలిని బలి తీసుకున్నాయి. బీచ్లో మే 14వ తేదీ రాత్రి సముద్రం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న జగ్గయ్యపేటకు చెందిన యువ వైద్యురాలు రమ్యకృష్ణ (26) అలల్లో కొట్టుకపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీ�
ఐటీసీ కంపెనీ చైర్మన్గా సంజీవ్ పురిని నియమితులయ్యారు. శనివారం ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయ�
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వే
పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీ(PUBG) కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ మాయలో పడి ప్రాణాలను సైతం తీసుకోవడం కలవరపెడుతున్న విషయం. ఈ గేమ్ ఆడుతూ పరిసర ప�
వెస్ట్ బెంగాల్ లోని జార్ గ్రామ్ లోని గోపిభల్లాపూర్ లో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్త రమణ్ సింగ్ మృతిచెందాడు. రమణ్ సింగ్ మృతికి అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలకు తృణముల్ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్త
పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు చనిపోయిన విషాద సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్కు రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే కాళ్లపారాణి ఆరక ముందే నవ వరుడు చనిపోయాడు. పెళ్లైన �
పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ పేలుడు జరిగింది.
ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోర దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా నగర్ మాయావ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకు�