Home » died
జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరి
పెరూ దేశ మాజీ అధ్యక్షుడు అలన్ గార్సియా అలన్ గార్సియా ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్ చేసేందుకు బుధవారం(ఏప్రిల్-17,2019) పోలీసులు మిరాఫ్లోర్స్ సిటీలోని గార్సియా ఇంటికి వెళ్లారు. పోలీసులు వచ్చినప్పుడు గా�
వనపర్తి జిల్లాలో టీచర్ ఆగ్రహానికి చిన్నారి బలి అయింది. సరిగ్గా చదవడం లేదని చితకబాదడంతో మృతి చెందాడు.
సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుమ్మరలో శ్�
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం వందేళ్లు నిండాయి.
చెరువు ఒడ్డుకు చేపలు ఎండపోసినట్లు ఉంది కదా..ఇవి అవి కావు..చనిపోయిన చేపలు..క్వింటాలో..రెండు క్వింటాలో కాదు..ఏకంగా 40 టన్నుల చేపలు మృతి చెందాయి.
బీజేపీ ఆగ్రా ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఉత్తరప్రదేశ్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది.
సీనియర్ పొలిటిషయన్, కేరళ కాంగ్రెస్(M)చైర్మన్ కేఎమ్ మణి(86) కన్నుమూశారు.కొంతకాలంగా ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్-9,2019)కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.1965లో పాలా నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఆయన రాజక�
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.