Home » died
మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.
కుల,మత, జాతి, ప్రాంత, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ ఒకే విదమైన ఆరోగ్య రక్షణ, నాణ్యమైన సేవలు అందించడమే తమ ధ్యేయమని ఆదివారం(ఏప్రిల్-7,2019)ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథానం గెబ్రియ
అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్�
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వస్తున్న తెనాలి TDP ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు. ఈ ఘ�
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్ జిల్లాలో ఓ పోలీస్ చెక్పాయింట్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్ దాడి చ
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు.కానీ ఓ యువతికి పెళ్లంటే ఒక్కరోజు ముచ్చట,ఓ మాసిపోని మచ్చలా మిగిలిపోయింది.కట్టుకున్నవాడితో కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా గడపాలనుకున్న ఆ యువతి కన్నీళ్లే మిగిలాయి.పెళ్లైన మరుసటి రోజే అవమానాలు ఎదురయ్
మనకు ఎన్నో కోరికలుంటాయి. వాటిని నెరవేర్చుకోవాలని తపన పడుతుంటాం. కానీ ఆ కోరికే ప్రాణాలు తీసిన విషాదం మెక్సికోలో జరిగింది. అది కూడా పుట్టిన రోజు నే కావటం మరో విషాదం. తన 18వ పుట్టిన రోజును భిన్నంగా జరుపుకోవాలని భావించిన వెనెస్సా కార్డేనాస్ అన
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష
త్రివేండ్రం : కేరళలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు సతమతమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న�