died

    సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

    March 18, 2019 / 12:50 PM IST

    క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.�

    పారికర్ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు,కేసీఆర్

    March 17, 2019 / 03:21 PM IST

    గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల  తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్�

    గోవా సీఎం పారికర్ కన్నుమూత

    March 17, 2019 / 02:36 PM IST

    గోవా సీఎం మనోహర్ పారికర్(63) ఇక లేరు.కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ప్రయత్న�

    న్యూజిలాండ్ కాల్పులు : ఐదుగురు ఇండియన్స్ మృతి

    March 17, 2019 / 02:02 AM IST

    తమ వారు క్షేమంగా ఉంటారని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. న్యూజిలాండ్‌ క్రెస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో గల్లంతైన భారతీయుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మహబూబ్ ఖోఖార్, రమీజ్ వోరా, అరీఫ్ వోరా, అన్సీ అలీబావా, ఖాద

    నేను బతికే ఉన్నాను : చావు వార్తలపై సునీల్ వివరణ

    March 15, 2019 / 03:34 PM IST

    తాను చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని నటుడు సునీల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయి సునీల్ మృతిచెందినట్లు షేస్ బుక్ లలో కొందరు తప్పుడు పోస్ట్ లు పెట్టారు. దీనిపై శుక్రవారం(మార్చి-15,2019) ట్విట్

    వివేకాతో జగన్ ఫ్యామిలీకి గొడవలు : మంత్రి ఆది

    March 15, 2019 / 07:47 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి – జగన్ ఫ్యామిలీ మధ్య ఇంటర్నల్ వార్ ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు చేశారు. వివేకా మృతి వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

    March 14, 2019 / 03:19 PM IST

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప

    అయ్యోపాపం : స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

    March 14, 2019 / 07:00 AM IST

    హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ బాలుడుని ఢీకొట్టాడు.

    చెవిలో ఇయర్ ఫోన్స్.. రైలు ఢీకొని యువతి మృతి

    March 8, 2019 / 07:21 AM IST

    ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందారు.

    ఏం జరిగింది : ప్రీతిరెడ్డి హత్య కేసులో వీడని చిక్కుముడి

    March 8, 2019 / 04:31 AM IST

    ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణహత్యకు గురైన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడటం లేదు. అసలు ప్రీతి మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్య కేసులో  నిందితుడిగా భావిస్తున్న ఆమె మాజీ ప

10TV Telugu News