Home » died
ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85) అనారోగ్య కారణాలతో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరణం ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణం పిల్లికి వరంగా మారడమేమిటబ్బా అన�
మంచుచరియలు విరిగిపడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు.. బైక్ను ఢీకొట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా జిట్టాపురాని�
సిరిసిల్ల : అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అంతిమయాత్రలోనే కొడుకు కుప్పకూలాడు. సిరిసిల్ల జిల్లా గుండారంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన కొద్దిగంటల్లోనే తనయుడు తనువు చాలించడం సిరిసి�
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ(ఫిబ్రవరి-16,2019) ఉదయం 11గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, హోంశాఖ కార్యదర్శి
ఓ తండ్రి చేసిన పొరపాటు..చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లో అల్లరి చేష్టలు..ముద్దు ముద్దు మాటలు వినిపించకుండా పోయాయి. కన్నతల్లి దండ్రుల రోదన వర్ణానాతీతంగా ఉంది. తన పొరపాటుకు కొడుకు బలయ్యాడని ఆ తండ్రి గుండెలు అలిసేలా ఏడుస్తున్నాడు. �
కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు
కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �
కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది. కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో గోదావరి- కిన్నెరసాని సంగమం వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు భద్రాచలం ఏరియా బూర్గంపహాడ్ మండలం పెద్దిరెడ్డి పాలెం వాసులుగా గ�