Home » died
విజయవాడ: ఎక్స్ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో ఫిబ్రవ�
విజయవాడ : కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన్ను ఎవరైనా చంపేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ �
కృష్ణా : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఈయన డ�
జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగ�
విశాఖ జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందింది.
బికిని ధరించి పర్వతాల అంచులో నిలబడి సెల్పీ తీసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ సెలబ్రిటీగా మారిన తైవాన్ లోని న్యూ తైపీ సిటీకి చెందిన గిగి వూ చివరకు సెల్పీ తీసుకుంటూనే ప్రమాదవ శాత్తూ పర్వతంపై నుంచి కిందపడి చనిపోయింది. తైవాన్ �
కర్ణాటకలోని తముకూరులోని సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామిజీ మృతి చెందారు. 111 ఏళ్ల వయస్సులో సోమవారం(జనవరి 21, 2019) ఆయన మృతిచెందారు. వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో రెండువారాలుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొన్నిరో�
మెక్సికోలో ఇంధన పైప్లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య 66కు చేరింది.
హైదరాబాద్ లోని కుషాయిగూడలో సిలిండర్ పేలుడు కలకలం రేపుతోంది.
రంగారెడ్డి : ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు నెత్తురోడింది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందార�