Home » died
పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శా
అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ దాదాపు ముగిసినట్లేనని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ పనీ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తె
సికింద్రాబాద్: ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధి హర్ట్ ఎటాక్ తో మృతి చెందటంతో ఒక్కసారిగా పరీక్షా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వైఎంసీఎ గవర్నమెంట్ న్యూ జూనియర్ కాలేజీలో ఒక�
వాహనాలు నడుపుతూనే డ్రైవర్లు కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో పలువురు డ్రైవర్లు మృతి చెందుతున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు గుండెపోటు కారణంగా ప్రమాదాలు ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంల
జూడాల ఆందోళన ప్రభావం ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ విషాద ఘటన బుధవారం(ఫిబ్రవరి-27,2019) హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో జరిగింది. మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సత�
కోదాడలో విషాదం నెలకొంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు.
యువ మళయాల దర్శకురాలు నయన్ సూర్యన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరువనంతపురంలోని ఆమె నివాసంలోని బెడ్ రూమ్ లో సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఉదయం శవమై కనిపించింది. నయన్ స్వస్థలం అలప్పాడ్. కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో త
అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఫిబ్రవరి-24న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట�
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహ్మద్ షేక్ ఖాజా పాషా (16) అనే బాలుడు కొంతకాలంగా రాజేంద్రనగర్లోని శ