Home » died
మరో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి,ఆర్బీఐ బ్యాంకుపై ఆంక్షలు విధించడం వంటివన్నీ చూసి తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఫత్తుమాల్ పంజాబీ ఇ�
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. కొన్ని రోజులుగా పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ఖాతాదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ముంబై కోర్టు బయట ఆందోళన
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెల్ మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్కు వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ బోల్తా పడింది. మారేడుమిల్లికి 20కిలీమీటర్ల దూరంలో ఘూట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర లోయలో టెం�
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని మొహమ్మదాబాద్లోని ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోల�
హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప
కుర్దుల ఆధీనంలోని ఉన్న ఉత్తర సిరియాపై టర్కీ దాడులను భారత దేశం తీవ్రంగా ఖండించింది. సిరియాపై టర్కీ ఏకపక్ష సైనిక దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం(అక్టోబర్-10,2019) భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..సిరియా సార్వభౌ�
పాకిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. పాక్ లో కొన్ని ప్రాంతాల్లో భూకం ధాటికి రోడ్డు రెండుగా చీలిపోయాయి. ముఖ్యంగా పీవోకేపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. రోడ్డపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.వాహనాలు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మృతిచెందారు. 80మందికి పైగ�
టాయిలెట్ వాష్ బేసిన్లో పడి శిశువు చనిపోయిన ఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సింగపూర్లోని ఓ హాస్పిటల్ లో ముగాబే ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ(సెప్టెంబర్-6,2019)ఉదయం ఆయన మరణ