Home » died
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడిన ఐసిస్ ఉగ్రసంస్థ ఫౌండర్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ కుటంబసభ్యులను టర్కీ అధికారులు గుర్తించారు. బాగ్దాదీ సోదరి రస్మియా అవాద్,ఆమె భర్త, మేనకొడలిని ఉత్తర సిరియాలోని
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వారాల్లో మూడోసారి కశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆంక్షల కారణంగా సిటీలో మార్కెట్ లు మూతబడి ఉన్న కారణంగా శ్�
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.
డెంగీ మహమ్మారి పెళ్లి ఇంట విషాదం నింపింది. ఓ పెళ్లికూతురిని కబలించింది.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ మృత్యువు లోకాలకు వెళ్లింది.
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ తనకిచ్చిన డ్యూటీని మత్రం పక్కాగా పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది..
ఓ ట్రక్కు కంటెయినర్ లో 39 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు లండన్ పోలీసులు. బల్గేరియా నుంచి కంటెయినర్ వచ్చినట్లు బ్రిటీష్ పోలీసులు భావిస్తున్నారు. ఇదొక విషాద సంఘటన అని,పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ట్రక్కులో పడి ఉన్నారని ఎసెక్స్ పో�
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.