Home » dinner
ఈ రోజుల్లో నైట్ పార్టీలూ, ఇతర వర్కులతో… రాత్రివేళ భోజనాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఏదో ఒకటి తినేయడం, ఎక్కువా, తక్కువా తినడం, టైముకి తినకపోవడం, ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు తినడం ఇలాంటి ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితికి మనం చ�
డయాబెటిక్ తో బాధపడుతున్న వ్యక్తి షుగర్ తో బాధపడుతూ బంగాళదుంప కూర వద్దన్నాడు. అంతే బ్యాట్ పట్టుకుని చితకబాదింది భార్య. అతని హెల్త్ కండిషన్ కు సెట్ అవదని డాక్టర్ బంగాళదుంప కూర తినకూడదని సూచించాడు. అయినా వినకుండా వేధిస్తుందని పోలీస్ స్టేషన్ క�
ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస
ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతుంటే అక్కడ మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, విందు భోజనాలు చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో మాత్రం కరోనా మాకు ఏమి భయం లేదంటూ వంతెన మీద కలిసికట్టుగా విందు ఆరగించారు. వారిలో ఏ ఒక్కరూ మాస్క్ �
విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్ సోకినట్టు భావించారు. క
నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెర�
తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
తెలంగాణ సీఎం కేసీఆర్ కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందుకు కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ రాత్రి 8 గంటలకు
నెలకు వంద రూపాయల జీతంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ట్విట్టర్ సీఈఓ మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టి ట్రెండింగ్ అయ్యాడు. జాక్ డార్సీ వారానికి ఏడు సార్లే భోంచేస్తాడట. అది కూడా కేవలం డిన్నర్ మాత్రమే తింటాడు. బుధవారం ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్�