Home » dinner
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కోసం బాలీవుడ్ అగ్రశ్రేణి తారలను, నిర్మాతలను మోడీ ప్రభుత్వం ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించ
ఏపీలోని కలెక్టర్లు, ఎస్పీలకు విందు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. విందుకు హాజరు కావాలని అందరికీ ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 17వ తేదీ మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ విభాగాల పోలీసు క
పాకిస్తాన్ క్రికెటర్లు భారత డ్రైవర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. షహీన్ షా అఫ్రీదీ, యాసిర్ షా, నసీమ్ షాలను బ్రిస్బేన్ నుంచి హోటల్కు వెళ్లేందుకు భారత ట్యాక్సీ డ్రైవర్ కార్లో తీసుకెళ్లాడు. దిగిన తర్వాత డబ్బులు ఇస్తుండగా డ్రైవర్ తిరస్కరించాడ�
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. �