Home » dinner
ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు ఒక ఆటో డ్రైవర్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆటో డ్రైవర్లతో జరిగిన సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఆహ్వానాన్ని కేజ్రీవాల్ అంగీకరించాడు.
రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి భోజనం చేయడం వల్ల నిద్ర బాగాపట్టటంతోపాటు, జీర్ణక్రియలు మెరుగవుతాయి. రక్తపోటును తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు.
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని.
బిగ్ బాస్ ఐదవ సీజన్ నాలుగో వారం కూడా చివరికి వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోగా.. ఈ వారం ఉచ్చు ఎవరికి బిగుస్తుందోనని టెన్షన్ లో ఉన్నారు.
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు. చాలా ఆలస్యంగా ఆహారం తినడం వల్ల ఆహారం సరిగా జీర
Dinner Time: రోజు మొత్తంలో ఆహారం ఎలాగైనా తీసేసుకుంటాం. దానికి ఒక టైం ఫిక్స్ అవ్వం. కానీ, ఫిక్స్ అయితే ఏమవుతుంది. టైం అనేది నిజంగా అంత ఇంపార్టెంటా తెలుసుకుందామా.. కొద్ది కిలోల బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా డిన్నర్ టైం ప్రకారం చేయడమనేది చాలా ఇంపార్టెంట్
డిన్నర్కి పిలిచి భోజనంలో egg curry పెట్టలేదని గొడవకు దిగి ఫ్రెండ్ నే హతమార్చాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ పోలీసులు కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం తలకు గాయాలతో చచ్చిపడి ఉన్న వ్యక్తిని చూసి స్థానికులు సమాచారం అందించారు. బాధితుడు
nepali gang: హైదరాబాద్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయదుర్గంలోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ లో మత్తుమందిచ్చి మూడు రోజుల క్రితం దోపిడీకి పాల్పడింది. నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుక�
nepali gangs in hyderabad: ఇతర రాష్ట్రాల వ్యక్తులను మీ ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటున్నారా..? మీ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉన్నాయా..? పని వాళ్ల మీద నమ్మకంతో వాటిని ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తున్నారా..? అయితే ఇకపై కాస్త జాగ్రత్త. లేదంటే మీరు కష్
nepali gang: హైదరాబాద్ రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన దంపతులు దొంగతనానికి ఒడిగట్టారు. నిన్న(అక్టోబర్ 5,2020) రాత్రి డిన్నర్ లో మత్తుమందు కలిపి చోరీ చేశారు. ఇంటి యజమానులు స్పృహ కోల్పోయాక దంపతులు తమ పని కాన�