-
Home » disappear
disappear
Bus Stop in Mysuru: మసీదును తలపించే విధంగా ఉన్న బస్ స్టాప్.. బీజేపీ ఎంపీ బెదిరింపులతో రాత్రికి రాత్రే మారిన రూపు రేకలు
బస్టాప్ కాంట్రవర్సీకి వెళ్లొద్దని నేను అనుకుంటున్నాను. మైసూలో నేను 12 బస్టాపులు నిర్మించాను. కానీ ఒక బస్టాప్ మీద మత ప్రభావం కనిపించేలా ఉందని అనిపించింది. అందుకే అలా కనిపించకుండా నా తప్పును నేనే సవరించుకున్నాను. పెద్దల సలహా ప్రకారమే నేను ఈ ని�
కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ ఉత్పత్తి… అవి ఎక్కువ కాలం ఉండవ్!!
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ కు సంవత్సర కాలం ముందుగానే కరోనావైరస్ వ్యాక్సిన్లు రెడీ అయిపోయాయి. రీసెర్చ్ స్టడీల ప్రకారం.. కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినవారిలో కొద్దినెలల్లోనే ఇమ్యూనిటీ మాయమవుతుందట. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్ తయార�
విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం
విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్�
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం నిజమే : నిగ్గుతేల్చిన విచారణ కమిటి
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.
హయత్నగర్లో అదృశ్యమైన బాలిక సేఫ్
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.
ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో వివరణ
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం, ఒక వెండి కిరీటం మాయం అయ్యాయని తెలిపారు. రికార్డుల్లో ఉన్న వెండి కంటే అదనంగా వెండి వస్తువ
క్షేమం : అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం
సంగారెడ్డి ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చిన్నారిని పోలీసులు గుర్తించారు.