DISCUSS

    లాక్ డౌన్ 3.0 ప్రకటన తర్వాత…ట్వీట్ చేసిన మోడీ

    May 2, 2020 / 06:19 AM IST

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�

    ఎలా ముందుకెళ్దాం…పార్లమెంటరీపక్ష నాయకులతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్

    April 8, 2020 / 06:40 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం

    సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ

    April 5, 2020 / 01:59 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, HD దేవేగౌడ

    కరోనా భయం వద్దు…ఆరోగ్యంగా ఉన్నోళ్లు మాస్క్ ధరించనక్కర్లేదన్న కేజ్రీవాల్

    March 9, 2020 / 09:50 AM IST

    దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన �

    CAAపై చర్చ జరగాల్సిందే..సభలో చర్చించి తీర్మానం చేద్దాం – కేసీఆర్

    March 7, 2020 / 05:54 AM IST

    CAAపై చర్చ జరగాల్సిందే..రాష్ట్ర శాసనసభలో చర్చించి తీర్మానం చేద్దామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని కుదిపేస్తున్న అంశమని, సీఏఏపై అనుమానాలున్నాయన్నారు. అంతేగాకుండా..భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగ�

    మత స్వేచ్ఛకు మోడీ వ్యతిరేకం కాదు…భారత్-పాక్ కు మధ్యవర్తిత్వానికి రెడీ

    February 25, 2020 / 01:05 PM IST

    భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ�

    హైపవర్ మీటింగ్ : రాజధాని రైతులకు మేలు చేస్తాం – బోత్స

    January 17, 2020 / 08:02 AM IST

    రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బోత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందని తెలిపారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ టెక్నికల్ సమస్య

    బ్రిటన్ రాజవంశంలో కలకలం : ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతుల వేరు కాపురం

    January 13, 2020 / 07:18 AM IST

    అనగనగా ఒక రాణి..అలాంటి ఇలాంటి రాణి కాదామె..ఒకప్పుడు భూమండలాన్ని అంతటినీ పాలించిన వంశపు మహారాణి..అంత గొప్ప రాణి కూడా ఇప్పుడు మనవడు కొట్టిన దెబ్బకి విలవిలలాడుతోంది..రాచరికపు మర్యాదకి మంట పెడుతున్నారంటూ ఆగ్రహించిందా రాణి..ఇంతకీ ఎవరీ రాణి..ఆమె మన

    వ్యాపార దిగ్గజాలతో మోడీ భేటీ

    January 6, 2020 / 02:00 PM IST

    ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజ నాయకులతో ప్రధానమంత్రి మోడీ ఇవాళ(జనవరి-6,2020)సమావేశమయ్యారు. ఆర్థిక వృద్ధి మెరుగుదలకు అనుసరించాల్సిన మార్గాలు, ఉద్యోగాల కల్పన వంటి ముఖ్య అంశాలను వారితో మోడీ చర్చించారు. మోడీని కలిసిన వారిలో…టాటా సన్స్ గౌరవ చైర్మన�

    జీఎన్ రావు నివేదికపై కేబినెట్ లో చర్చిస్తాం.. అసైన్డ్ భూములు రైతులకే : మంత్రి బొత్స

    December 20, 2019 / 02:30 PM IST

    అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మాత్రమే రద్దు చేశామన్నారు. అసైన్డ్ భూములను రైతులకు ఇచ్చేస్తామని చెప్పారు.

10TV Telugu News