Home » discussions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(08 ఫిబ్రవరి 2021) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలువబోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడం వంటి విషయా
The Supreme Court dissatisfied over Central Government : రైతులతో కేంద్రం చర్చలు జరిపిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల సమస్యను ఇప్పటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. కేంద్రం రైతులతో ఏ తరహా చర్చలు జరిపారో అర్థం కావడం లేదని ఆగ్రహ�
Talks With Farmers రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా జరిపిన చర్చలు మగిశాయి. ఐదు గంటలపాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండానే అసంపూర్తిగా ముగిశాయి. దీంతో అపరిష్కృత అంశాలపై జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు
Ministers Share Farmers’ Langar Food, Delivered In Van నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(డిసెంబర్-30,2020)ఆరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 40 సంఘాల రైతు నేతలతో కేంద్రం జరుపుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేయగా… చట్టాలను రద్దు చేస�
Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�
జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించలేదు. వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీడీపీలో తనకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చిన వంశీ… పార్టీలో కొనసాగలేనని క్లారిటీ ఇచ్చేశారు. చంద్�
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. రెండు వర్గాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించాలని జేఏసీ కోరగా.. 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ అన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతు
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీసులో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీతో జేఏసీ నేతలు భేటీ అయ్యారు.