Home » discussions
ప్రగతిభవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో త�
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.