Home » disha accused
అత్యంత పాశవికంగా వెటర్నటీ డాక్టర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు.
Disha Encounter Film : కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపేయాలని.. దిశ కేసు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై.. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ను కలిశారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, ఎన్హెచ్ఆర్సీలో విచారణ జరుగుతోంది. మరోవైపు… నిందితుల మృతదేహాల అప్పగింతపైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. నిందిత
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణకు ఆదేశించింది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత నిందితు కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు చేసింది ఆ నలుగురే అయినా..దానికి మానసికంగా శిక్ష అనుభవించేది వారి కుటుంబ సభ్యులే అనటానికి నిందితులు కుటుంబ సభ్యుల దుస్థితి నిలు�
చటాన్పల్లిలో దిశ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సభ్యులు 2019, డిసె�
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసులు అంకితభ�