-
Home » Dismisses
Dismisses
Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు.
40 Storey Tower : ఆ భవనాలు కూల్చాల్సిందే తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
రియాల్టీ సంస్థ సూపర్టెక్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆ టవర్లను కూల్చివేయాలంటూ తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం.
Central Vista Project : సెంట్రల్ విస్టా పనులు ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ..పిటిషనర్ కు రూ.1లక్ష జరిమానా
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని,ఈ ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని.. ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు స్థానిక ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ లభిస్
Quran Surahs case : ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలని పిటిషన్..తిరస్కరించిన సుప్రీం..పిటిషన్ దారుడికి భారీ ఫైన్!
పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి 26 పద్యాలను (సూరాలు) (Surah)తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పూర్తిగా అవివేకమైనదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ ను దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్
మున్సిపల్ ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని హైకోర్టు ఆదేశాలు
AP High Court dismisses writ petitions : మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన రిట్ అప్పీల్స్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. కోవిడ్ వలన సామాజిక మార�
క్రాకర్స్ నిషేధంపై పిటిషన్ : పండుగల కంటే ప్రజల జీవితాలే ముఖ్యం : సుప్రీంకోర్టు
Delhi supreme court ban on firecrackers : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు పటాసులు ఢాం ఢాం అని పేలుతుంటాయి. పటాసులు కాల్చుకోవటం వేడుకే కానీ అంతకు మించి ప్రజలు ఆరోగ్యం..వారి జీవితాలు చాలా ముఖ్యం అని దేశ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావాళికి బాణసంచా కాల్చ�
షాహి ఈద్గా- కృష్ణ జన్మభూమి వివాదం.. పిటిషన్ కొట్టేసిన మథుర కోర్టు
Shahi Idgah-Krishna Janmasthan Dispute కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మథుర సివిల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పిటిషన్దారులు నిర్ణయించారు. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గ�
నిర్భయకు న్యాయం…రేపు ఉదయం 5:30గంటలకు దోషులకు ఉరి
నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను గురువారం(మార్చి-19,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు
ఉరి ఖాయం : నిర్భయ దోషి క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు