Home » Disqualification
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొంది.
దీనిపై అప్పటి నుంచి కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
నిన్న జరిగిందాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆవేదన చెందుతోంది. 1975లో జరిగింది గుర్తు చేసుకుంటూనే రాహుల్ గాంధీకి జరిగింది ఎంత వరకు సముచితమో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. రాజకీయ దురుద్దేశం, ఒకరిపై మరొకరు ద్వేషం మొదలైనవి దేశానికి గతంలో ఎలాంటి ప్ర�
అదానీకి అడ్డదారిలో దేశ సంపదను కట్టబెట్టిన విషయాన్ని తాను లేవనెత్తానని అన్నారు. విమానంలో అదానీ-మోదీ కలిసి ఉన్న ఫొటోను తాను పార్లమెంటు సాక్షిగా బయటపెట్టానని, అయితే పార్లమెంటులో తాను ప్రసంగిస్తుంటే మైక్ కట్ చేశారని అన్నారు. ఈ విషయమై తాను లోక�
రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్�
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ నోరు నొక్కేసే ఉద్ధేశంతో ప్రభుత్వం మెరుపు వేగంతో వ్యవహరించి అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి.
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించిం�