Home » distribution
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ‘మన ఇల్లు - మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు.
కొత్త రేషన్ కార్డులకోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కొత్త కార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతోపాటు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవటం కూడా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నాయి. మంగళవారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల బృందాలు ఇంటింటికి వచ�
ఈ కార్యక్రమం ఇనార్బిట్ కేర్స్ కింద ‘స్టే ఇన్లేన్’ అని పిలువబడే ఈ సహకార ప్రచారంలో భాగంగా అధికారులకు 1200 ప్రకాశవంతమైన పసుపు రంగు రెయిన్కోట్లను వారి సౌలభ్యం, భద్రత సంసిద్ధతతో వారు తమ విధిని నిర్వర్తించడం, సవాలు పరిస్థితులలో పౌరులకు సౌకర్యా�
ఉచిత చీరల పంపిణీలో నెలకొన్న తొక్కిసలాటలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో పది మంది గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాదం ఇది. జిల్లాలో ఓ పండగను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ఉచిత చ�
ఏపీలో పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై పెను భారం పడనుందని టీడీపీ ఆరోపిస్తోంది. పెరుగుతున్న విద్యుత్ కోతలు మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని వాదిస్తోంది.
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో