Home » District
దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..
బెంగళూరు: కర్ణాటకలో లింగాయత్ వర్గ మహిళా పీఠాధిపతిగా మాతా మహాదేవి మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూశారు. మహాదేవి తన 70 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు..బీపీ..మూత్ర పిండ సమస్యలతో బాధపడుతున్న క్రమంలో గురువారం (మార్చి 14)న కన్నుమూశ�
సత్తెనపల్లి : గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. సత్తెనపల్లిలో పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వటంతో శాంతినికేతన్ కాలేజీపై అనుమానాలు రేగుతున్నాయ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, సర్వేలు, ఐటీ గ్రిడ్ డేటా అంశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధానంగా సర్వేల తొలగింపుపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకుంటున్నా�
ప్రపంచంలో ఎన్నో వింతలు..విశేషాలు..ఈ వింతలకు కొదవ లేదు. మనిషి పుట్టుకలో కూడా ఈ వింతలు చోటుచేసుకుంటుంటాయి అప్పుడప్పుడు.
కొదిన్హి : టెక్నాలజీకి అంతుచిక్కని రహస్యాలెన్నో. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందని గొప్పగా చెప్పుకునే ప్రస్తుతం తరుణంలో సైన్స్ పరిజ్ఞానికి కూడా అంతుచిక్కకుండా రహస్యంగా ఉంది ఓ చిన్న గ్రామం. అదే కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొదిన్హి గ్రామ�
ఎన్డీఆర్ఎఫ్ అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంట
బీజేపీ నేతలు వివాదాల్లో చిక్కుకోవటం సర్వసాధారణం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి చీఫ్ గా బిహేవ్ చేస్తు..విమర్శలను ఎదర్కొంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో డ్యాన్సర్తో స్టేజీపై చిందులేసిన ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ర�
కోతి చేష్టలు చూడటానికి బాగానే ఉంటుంది. మితిమీరితే తట్టుకోవటం కష్టమే. ఎంత తీవ్రంగా ఉంటుందీ అంటే ఒక గ్రామం గ్రామం ఖాళీ చేసింది. వలసపోయింది. ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా..అక్షర సత్యం. ఓ కోతి చేస్తున్న అరాచకాలకు ఊరిని వదిలి వెళ్లిన ఘటన తమిళ�
గుంటూరు : కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని బాలికలపై దారుణాలకు తెగిస్తున్నారు. ఎన్ని చట్టాలు..ఎన్ని హెచ్చరికలు చేసినా కామాంధులు బేఖాతర్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు అత్యధికమౌతున్నాయి. గుంటూరు జిల్లాలో ఏడేళ్ల �