Home » District
సింహానికి ఆకలేస్తే గడ్డి తినదు వేటాడి దర్జాగా మాంసమే తింటుంది. కానీ ఏమైందో ఏమోగానీ ఓ సింహం మాత్రం దీనికి రివర్స్ గా ఉంది పచ్చగడ్డి తింటున్న సింహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసినవారంతా. గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలోని ఖంబా అటవీ �
అన్నింటా ఇమిడిపోతాడు గణపయ్య. వినాయకచవితికి గణనాథులను విభిన్నరకాలుగా తయారు చేస్తుంటారు. స్వీట్స్ తో, కూరగాయలు, పూలు,పండ్లు, చెరుకుగడలు,రుద్రాక్షలు,నాణాలు, డబ్బులు ఇలా ఒకటేమిటి…లంబోదరుడు విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ మట్టితో పూజించ
ఆటలు, పాటలు, నాట్యం మనస్సుకు ఉల్లాసాన్ని..ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆటలంటే చిన్నతనమే గుర్తుకొస్తుంది. కానీ ఈనాటి పిల్లలకు ఆట అంటే వీడియో గేములే. ఆరుబైట ఆటలు లేవు..స్కూల్లో ఆటలు లేవు.దీంతో పుస్తల చదువులు తప్పవారికి ఇంకేమీ తెలీదు. అస్సలు ప్లే గ్�
అమ్మ..అమ్మ..అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకమంతా ఒక ఎత్తు అమ్మ ప్రేమ మరో ఎత్తు. బిడ్డ కోసం అమ్మపడే తపన అంతా ఇంతా కాదు. బిడ్డకు చిన్నపాటి నలత చేసిన అమ్మ హృదయం ద్రవించిపోతుంది. నిద్రహారాలు మాని బిడ్డను గుండెల్లో దాచుకుని కాపాడుకుంటుం�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�
నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు.
శ్రీకాకుళం : ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను దాటిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. కానీ తుఫాన్ ఒడిశా తీరం దాటినా అనంతరం భారీ వర్షాలు కురుస్తాయని..దీంతో వరదలు వచ్చే అవకాశముంటుందని..కాబట్టి నదీ తీరంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర�
కర్ణాటక: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. ఉత్తరకన్నడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సిర్సి ప్రాంతంలో 92వ నం�
ప్రధాని నరేంద్ర మోడీని భగవంతుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు దేవుడికి చేసినట్లుగానే నిత్యం పూజలు చేస్తు మంగళహారతులిస్తున్నారు. మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లోని వందలాది కుటుంబాల వారు మోడీని పూజిస్తున్నారు. Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.