Home » District
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు..వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నివాసాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగిపోవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన
కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉం�
తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు ప
బైటకొచ్చామంటే క్షేమంగా ఇంటికి తిరిగి వెళతామో లేదో తెలీదు. రోడ్డుపై మనం కరెక్టుగా వెళ్తున్నా..ఏ వెహికల్ ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనే భయం వేస్తుంటుంది. ఇదిగో ఇటువంటి అత్యంత ప్రమాదకర ఘటన కేరళలో చోటుచేసుకుంది. భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉ�
కృష్ణా జిల్లా చిన అవుటుపల్లిలో దారుణం జరిగింది. పిన్నమనేని మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ సూపర్ వైజర్ హత్యకు గురయ్యాడు. శుక్రవారం (సెప్టెంబర్ 13) అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సూపర్ వైజర్ వెంకటేశ్వర్రావు ఇంట్లో ప్రవేశించి కత్తులతో దాడికి �
చిత్తూరు జిల్లా మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదురు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీవారిని �
బాలికలపై పెరుగుతున్న అరాచాలకు అంతు లేకుండా పోతోంది. కిడ్నాప్లు..అత్యాచారాలు, వేధింపులు..హత్యలు ఇలా బాలికలపై పెరుగుతున్న హింసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ అమన్ గల్ లో బాలికను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యువకులు యత్న�
అత్తా కోడళ్లంటే బద్ధ శతృవులు..ఆడదానికి ఆడదే శతృవు. అనే మాట సమాజంలో వేళ్లూనుకుపోయింది. కానీ కోడళ్లను కన్నబిడ్డల్లా చూసుకునే అత్తలు. అత్తని కన్నతల్లిలో చూసుకునే కోడళ్లు కూడా ఉన్నారు. అటువంటి అత్తాకోడళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అత్తన�
పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో మరోసారి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయాన్ని టీఎంసీ కార్యకర్తలు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో బరాక్పోర్ బీజేపీ ఎంపీ అర్జున్ సి�