Home » District
ప్రసవ వేదనతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఓ పక్క పురిటి నొప్పులు..మరోపక్క 108 కోసం ఎదురు చూపులు చూస్తున్న గర్భిణి శిరీష పరిస్థితి కడు వేదన
రంగారెడ్డి రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల ముక్కుపచ్చలారని పిల్లాడు అంజాద్ ని గొంతు నులిమి చంపేశారు. కన్నతల్లే కుమారుడిని దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడు అం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని లఖీంపూర్ ఖేరీస్ పాలియా పట్టణంలో ఓ ఎద్దు షాపింగ్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కేసింది. పాపం ఎలా దిగాలో తెలీలేదు. పైనే ఉండి కిందికి ఎలా దిగాలో తెలీక అంత పెద్ద ఎద్దూ కూడా బిత్తర చూపులు చూసింది. బుధవారం (�
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి ప్రజలకు భయాందోళనలకు గురిచేసింది. కోటపల్లి మండలం పంగిడిలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు నెలల నుంచి కోటపల్లి..ఆసిఫా బాద్ క�
అధికారులు వేధిస్తున్నారంటూ ఓ టీచర్ ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న రాంబాయి ఆత్మహత్యకు యత్నించిది. ఆత్మహత్యకు యత్నించిన టీచర్ ను గమనించిన స్థానికు�
అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తిం�
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చెన్నైలో మృతి చెందారు. విధులల్లో భాగంగా ప్రాణాలకు తెగించి దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు చెన్నైలో మరణించిన అత్యంత విషాకరమైన ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇ�
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టారు బుద్ది లేకుండా ప్రవర్తించాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనతంపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రారెడ్డి విద్యార్థిన
అన్యాయానికి గురైన మహిళపై దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వృద్ధులు. ఆదుకుంటారని ఆశపడి నమ్మిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలో చోటుచేసుకుంది. ధర్నాల్ గ్రామానికి చెందిన బాధితురాలి వయస్సు 50 ఏళ్లు. ఆమె �
దేవాలయాల్లో గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు తవ్వకాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దేవాలయంలో మరోసారి దేవస్థానంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రాయలగండి చెన్నక�