Home » District
టీడీపీకి వరుస షాకులు తప్పటంలేదు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. సీఎం జగన్ నియోజకవర్గం నుంచి పులివెందుల నుంచి టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బాటలోనే కడప జిల్లా జ�
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. నూతన మద్యం పాలసీని ఆసరాగా తీసుకుని మద్యం మాఫియా రెచ్చిపోతుంది. యానాంతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని తరలించి యథేచ్చగా అమ్ముతూ.. ప్రభుత్వం తలపెట్టిన మద్యపాన నిషేదానిక
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
కర్ణాటకలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 800 మందికిపైగా మహిళలు గంటల తరబడి జల దీక్ష చేశారు. కృష్ణా, మలప్రభ, ఘటప్రభ నదులు సంగమించే బాగల్కోటె జిల్లా కూడలసంగమలోని పవిత్ర ప్రాంతంలో మహిళలు మంగళవారం (జనవరి 28) సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వర
హైదరాబాద్ షాన్ ఏ షహర్..నగరం శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా అలకరించబడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో రూపుదిద్దుకున్న కన్హా శాంతివనం మంగళవారం (జనవరి 28,2020) ప్రారంభ�
జనవరి 15 నుంచి జల్లికట్టు షురూ : సంక్రాంతి పండుగకు జల్లికట్టు రెడీ అయిపోయింది. బసవన్నలతో స్థానికులు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగకు వచ్చిదంటే చాలు జల్లికట్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళనాడు ప్రజలు. ఈ క్రమంలో మధురైలో జనవరి 15 �
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో బాహుబలి గొబ్బెమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలోని ఉదాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, మహిళలు, కమిటీ సభ్యు వారం రోజుల పాటు శ్రమించి 5 టన్నుల ఆవు పేడను సేకరించారు. ఆ ఆవుపేడతో  
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట�
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై �