districts

    మా ఎంపీలు,ఎమ్మెల్యేలకు డెంగ్యూలు,స్వైన్ ఫ్లూ వచ్చాయేమో…హాస్పిటల్స్‌లో వెతుకుతున్నాం : రైతులు  

    January 2, 2020 / 08:03 AM IST

    అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మ�

    విజయవాడ – గుంటూరులకు కొత్త రూపు

    November 7, 2019 / 03:24 AM IST

    విజయవాడ – గుంటూరు జిల్లాలకు కొత్త రూపు రానుంది. సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక అయ్యింది. దేశంలో ఐదు నగరాలు ఎంపిక అయితే..అందులో రెండు ఏపీవే కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజే

    బుల్ బుల్ తుఫాన్ : ఒడిశాకు పొంచి ఉన్న ముప్పు

    November 6, 2019 / 05:15 AM IST

    హికా, ఫణి, క్యార్, మహా..ఇప్పుడు బుల్ బుల్ తుఫాన్. మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి బుల్ బుల్ తుఫాన్ అని పే�

    అభివృద్ధిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయి : హరీశ్ రావు 

    November 4, 2019 / 08:36 AM IST

    మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�

    నీటి కష్టాలకు చెక్ : నిజామాబాద్, మెదక్‌లపై సర్కార్ నజర్

    September 20, 2019 / 12:46 AM IST

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రాజెక్ట్‌ల కోసం అప్పులు తెచ్చామని ప్రతిపక్షాలు అపోహపడాల్సిన పని లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని సెప్

    రాయలసీమ జిల్లాలను ముంచెత్తున్న వరద

    September 18, 2019 / 08:57 AM IST

    వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

    అధికారంలోకి వస్తే : గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తాం

    March 23, 2019 / 10:19 AM IST

    విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్

10TV Telugu News