Home » Diwali Crackers
హైదరాబాద్ మోతీనగర్ లో దీపావళి వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా ఓ అపార్ట్ మెంట్ పై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
బాణసంచా కాల్చడం వల్ల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పరిమితి సంఖ్యలో టపాసులు కాల్చాలి. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం రీత్యా దీపావళి బాణసంచా కాల్చటంపై నిషేధం జరుగుతోంది. ఈక్రమంలో ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం ఏంటో నాసా వెల్లడించింది.
సరోజినీ దేవి హాస్పిటల్కు టపాసుల బాధితుల క్యూ
ban on diwali crackers: తెలంగాణలో దీపావళి పండగకు టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో దీపావళికి టపాసులు కాల్చితే… శ్వాసకోస సమస్యలతో రోగులు ఇబ్బందులు పడతారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ అనంతరం �
దీపావళి పండుగకు ఒక రోజు ముందే..దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. వాయు కాలుష్యం అధ్వాన్నంగా మారింది. ప్రస్తుత సీజన్లో అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం అత్యల్ప గాలి నాణ్యత నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి �
మరో నాలుగో రోజుల్లో దీపావళి వస్తోంది. ఈ పండుగ అంటేనే బాంబులు, పటాకులు లేదా టపాసుల గోలతో వెలిగిపోతుంది. ప్రధానగా చిన్న పిల్లలైతే బాంబుల మోత లేనిదే దీపావళి సెలెబ్రేట్ చేసుకోలేరు. పెద్ద వాళ్ళు కూడా టపాసులు కాలుస్తూ..ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కళ్�