Home » Diwali
సరోజినీ దేవి హాస్పిటల్కు టపాసుల బాధితుల క్యూ
దేశ రాజధానిలో దీపావళి బాణాసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ
ప్రధాని నరేంద్రమోదీ ఓ సామాన్యుడిలా సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. కశ్మీర్ వెళ్లిన మోదీ.. నౌషెరాలో సైనికులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
సైన్యంతో మోదీ దీపావళి వేడుకలు
ఇంట్లో అలక్ష్మి తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ దరిద్రదేవతను సాగనంపాలని పండితులు సూచిస్తున్నారు.
వాట్సాప్ యూజర్లందరికి వాట్సాప్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. దీపావళి పండుగ సందర్భంగా వాట్సాప్ తమ యూజర్లకు హ్యాపీ దీపావళి స్టిక్కర్లను ప్రవేశపెట్టింది.
ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళి పండుగ వేళ బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ అమ్మకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే ఆఫీసులకు..మీపనుల మీద బయటకు వెళ్లేవారు నడిచి వెళ్లండీ..కాలుష్యం పిల్లల ఆనందాలకు ఆటంకం కారాదని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం(నవంబర్-4,2021) జమ్మూకశ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన