Home » Diwali
శీతాకాలం వచ్చిదంటే చాలు ఢిల్లీ మసకబారిపోతుంది. ఈ ఏడాది దీపావళికి ముందే కాలుష్యం ఢిల్లీని కప్పేసింది.
ఢిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది.
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు హారతులు ఇస్తారు. అనంతరం వారి దీవెనలు పొందాలని శాస్త్రం చెబుతుంది.
రాబోయే పండుగుల సీజన్లో వెస్ట్ బెంగాల్ లో బాణసంచా వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాణసంచాపై
అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున చీపురు కొన్న తర్వాత, పూజ చేసి మరుసటి రోజు నుండి ఉపయోగించాలి. చీపురు వాడటంవల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు.
ఆపిల్ దీపావళిని పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఖరీదైన ఐఫోన్ (iPhone 13 Series) తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
గూగుల్తో పార్టనర్షిప్ సెట్ చేసుకున్న జియో ఫోన్ నెక్స్ దీపావళికి మార్కెట్లోకి వచ్చేస్తుంది. పైగా ఇది రూ.7వేల కంటే తక్కువ ధరకే దొరుకుతుండటం గమనార్హం.
దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.
దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్-ఈపీఎఫ్)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం..